ShareChat
click to see wallet page

అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రూ.5,400 కోట్లతో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ పెట్టుబడులు. రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్ట్ నిర్మాణం. 2,100 మందికి ఉపాధి కల్పించనున్న ప్లాంట్. #ReNewComesToAP #RenewChoosesAP #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

553 వీక్షించారు
8 గంటల క్రితం