అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రీన్యూ ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. రూ.5,400 కోట్లతో రీన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ పెట్టుబడులు. రెండేళ్లలో పూర్తికానున్న ప్రాజెక్ట్ నిర్మాణం. 2,100 మందికి ఉపాధి కల్పించనున్న ప్లాంట్.
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్