కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ నేపథ్యంలో, సిరిసిల్ల నుంచి అభిమానుల పాదయాత్ర ప్రారంభమైంది. వినయ్, సతీశ్ ఆధ్వర్యంలో 100 మంది నాయకులు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. సిద్దిపేట మీదుగా కొనసాగుతున్న ఈ పాదయాత్ర, ఈ నెల 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్కు చేరుకోనుంది.
#KalvakuntlaKavitha #newpartyfoundationmeeting #padayatra #Sircilla #BIGTVLiveTelugu #🆕షేర్చాట్ అప్డేట్స్