అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోంది. పెట్టుబడుల్లో ఈ జిల్లా దేశంలోనే అగ్రస్థానానికి చేరుతోంది.
నిన్న ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ ఇండియా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. నేడు రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రీన్యూ ఎనర్జీ సంస్థ 6.5 గిగావాట్ల ఇంగాట్ సోలార్ వేఫర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.
#ReNewComesToAP
#RenewChoosesAP
#ChooseSpeedChooseAP
#ChooseAP
#InvestInAP
#ChandrababuNaidu
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్