ShareChat
click to see wallet page

జనజనజన జనగనమున కలగలసిన జనం మనిషిరా! మన మన మన తరపున నిలబడగల నిజం మనిషిరా! కుంచ వారి పెళ్లి వేడుకలో అత్యంత ఉత్సహంగా పాల్గొన్న బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారు! ( 30 - 4 - 2026)! ఈ రోజు మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అధ్వర్యంలో,ఆయన ఆశీర్వచనాలతో శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణమండపంలో జరిగిన కుంచ వారి పెళ్లి శుభ కార్యక్రమం అత్యంత కనులపండుగగా,డోన్ నియోజకవర్గం నుంచి అశేషంగా తరలి వచ్చిన నాయకులు,కార్యకర్తల సమక్షంలో అడుగడుగున ఓ పండుగ వాతావరణంలో,అత్యంత కొలహాలంగా ముగిసింది.ముఖ్యంగా గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు ఈ పెండ్లి వేడుకలో ఎంతో హుషారుగా,నూతనోత్తజంతో పాల్గొనడమే కాదు డోన్,ప్యాపిలి,బేతంచెర్ల మండలాల నుంచి అశేషంగా తరలి వచ్చిన వైస్సార్సీపీ పార్టీ అభిమానులను,కార్యకర్తలను, నాయకులను పేరు పేరున పలకరించి వారి యోగ క్షేమాలు తెలుసుకోవడం ఎంతైనా ఓక గొప్ప విశేషం.అన్నింటికి మించి ఓక ఆతి పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడు అయినప్పటికీ ఈ వివాహ శుభ కార్యంలో అత్యంత నిరాడంబరంగా వుంటూ ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా వుంటూ నాయకుడు అంటే ఇలా స్ఫూర్తిదాయకంగా,ఆదర్శంగా ఉండాలి అని నిరూపించిన మన బుగ్గన రాజారెడ్డి అన్యయ్యగారి వినమ్రత,వైస్సార్సీపీ పార్టీ శ్రేణులపై ఆయన గారు చూపే శ్రద్ధాశక్తులు ఎంతైనా హర్షణీయం. ఏదిఏమైన బేతంచెర్ల మండల కన్వీనర్ కుంచా తిరుమలేశ్వర రెడ్డి కుమారుడు *మధుమోహన్ రెడ్డి* తో బేతంచెర్ల పట్టణానికి చెందిన బొబ్బల సుధాకర్ రెడ్డి కుమార్తె *మధు చంద్రిక* వీరి వివాహం బేతంచెర్ల పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపములో జరిగిన ఈ వివాహానికి హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రివర్యులు *బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి* గారు నూతన దంపతులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. - బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #ysr

566 ने देखा
7 घंटे पहले