ShareChat
click to see wallet page

కూటమి ప్రభుత్వ పాలనలో, సీఎం చంద్రబాబు గారి దిశా నిర్దేశంలో, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పక్కా ప్రణాళిక 100 రోజులు అమలు చేసి టెన్త్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. 85.25 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢

565 ने देखा
4 दिन पहले