ShareChat
click to see wallet page

రెవెన్యూ శాఖలో సరికొత్త సంస్కరణలతో ప్రజలకు లబ్ధి.. ఇకపై పాస్‌బుక్ కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు. ఆస్తి అమ్మితే నేరుగా మీ ఇంటికే పాస్‌బుక్ వస్తుంది. ఆటో మ్యూటేషన్‌తో పాటు పాస్‌బుక్‌ను కూడా ప్రింట్ చేసి నేరుగా యజమాని ఇంటికి అధికారులు పంపిస్తారు. వారసత్వంగా వస్తున్న భూముల విషయంలోనూ సంస్కరణలు తీసుకొచ్చాం. రూ.10 లక్షల లోపు ఆస్తులకు రూ.100, రూ.10 లక్షల పైబడిన ఆస్తులకు రూ.1,000తోనే రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం తీసుకొచ్చాం. రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి ఎదురు చూడకుండా స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నాం. #PattadarPassbooks #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🆕Current అప్‌డేట్స్📢

584 వీక్షించారు
1 రోజుల క్రితం