కార్మిక సంక్షేమ పథకాలకు మళ్లీ జీవం పోశాం.
నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడికి వివాహ ఖర్చుకు రూ.25 వేలు ఇస్తున్నాం. కార్మికుడి కుమార్తెకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఒకవేళ వారికి పిల్లలు పుడితే రూ.20 వేలు ఆయన భార్యకు, కూతురుకు సాయం అందిస్తాం.
సాధారణ మరణాలకు రూ.60 వేలు ఇస్తాం. అంత్యక్రియలకు రూ.20 వేలు ఇస్తాం. 4 కార్మిక కోర్టులు అందుబాటులో ఉన్నాయి.
అచ్యుతాపురం, గుంటూరు, శ్రీసిటీ, కర్నూలులో ఈఎస్ఐ ఆసుపత్రులు కడతాం. అమరావతిలో కూడా ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మిస్తాం.
#LabourDay
#పేదలసేవలో
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱