ShareChat
click to see wallet page

మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా సకల జగత్తు కోసం సై అంటూ సాగర! క్యాప్షన్ : రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మన జననేత వైయస్ జగనన్న గారి సారథ్యంలోని వైస్సార్సీపీ పార్టీ విజయం ఇక నల్లేరు మీద నడకే! ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వ పాలనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం నుంచి తీవ్ర వ్యతిరేఖ భావన వ్యక్తం అవ్వడమే కాదు వారెవ్వరూ కూడా సంతృప్తికరంగా లేరు కాబట్టి ఈసారి రాబోయే 2029 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మన వైస్సార్సీపీ పార్టీ ప్రభంజనం ముందు ఖచ్చితంగా నూటికి నూరుపాళ్ళు కూటమి పార్టీ యొక్క డిపాజిట్ లు సైతం గల్లంతు అయ్యి ఆ పార్టీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకోవడం ఖాయం!జై జై జగన్! జై జై బుగ్గన ✍️✍️✍️ - మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr

1.1K ने देखा
21 दिन पहले