ShareChat
click to see wallet page

అనంతపురం జిల్లా పామిడిలో ఏడీసీసీ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ ఎం.వీరాంజనేయులు కుమార్తె లిఖిత, వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ కుమారుడు చైతన్యమిత్రల వివాహ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢

591 ने देखा
17 घंटे पहले