20 ఏళ్లుగా స్థానిక ప్రజల కల అయిన ఆలూరు నుండి ఎల్లార్థి దర్గా వరకు, అక్కడి నుండి హోలగుంద వరకు రహదారి పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో ఈ రహదారి మీదుగా ప్రయాణించే గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢