అమరావతిలో చదరపు అడుగుకు రూ.6,980 ఖర్చవుతుంటే.. గొడ్డలి పార్టీ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారు.. కేవలం ఇద్దరు ఉండటానికి రుషికొండ ప్యాలెస్ కోసం అడుగుకు రూ.35,714 తగలేసిన జగన్కు, 5 కోట్ల మంది రాజధానిపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱