ShareChat
click to see wallet page

కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషితో మంజూరైన రూ. 4.80 కోట్లతో కనిగిరి ఆర్టీసీ డిపో నుండి ఏబీఆర్ కాలేజీ వరకు రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕Current అప్‌డేట్స్📢

516 వీక్షించారు
5 గంటల క్రితం