కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధిపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషితో మంజూరైన
రూ. 4.80 కోట్లతో కనిగిరి ఆర్టీసీ డిపో నుండి ఏబీఆర్ కాలేజీ వరకు రోడ్డు పనులు జోరుగా సాగుతున్నాయి.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕Current అప్డేట్స్📢