ShareChat
click to see wallet page

23 నెలల్లో 29,936 మంది పోలవరం నిర్వాసితులకు రూ.2,250 కోట్లు చెల్లించాం.. 2025లో సంక్రాంతి, దీపావళి సందర్భంగా రెండు విడతల్లో, 2026లో ఉగాది సందర్భంగా మూడో విడతగా, మొన్న కాటన్ దొర జయంతి సందర్భంగా నాలుగో విడతగా పోలవరం నిర్వాసితులకు మొత్తం రూ.2,250 కోట్లు చెల్లించాం. #PolavaramProject #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

530 ने देखा
6 घंटे पहले