రాబోయే కాలంలో వీరు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాదు భారతదేశ రాజకీయాలను ఢిల్లీ లెవెల్లో శాసించే దమ్ము,సత్తా వీరురువురి సొంతం ఒకరు మన ప్రియతమ నాయకుడు,మాజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం,జననేత వైఎస్ జగనన్న గారు అయితే మరొకరు ఆయన నమ్మినబంటు,ఆయన అడుగు జాడల్లో నడిచే ఆర్థిక రంగ నిపుణుడు అయిన మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు.అంతేకాదు వీరిరువురు కూడా మంచి విజన్ ఉన్న నాయకులే. ప్రజాకార్షణలో,వాగ్దాటిలో,ప్రత్యర్థి పార్టీ వారి విమర్శల జడివానను తమదైన శైలిలో తిప్పికొట్టే నేర్పు,వివేకం వీరి సొంతం.రాజకీయ రణరంగంలో ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు తమకు ఎదురైనా వాటిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి పడి లేచిన కెరటాంలా నిలదొక్కుకునే ప్రతిభాసంపన్నులు.నేటి ఓటమే రేపటి గెలుపుకు నాంది అనే సిద్ధాంతాన్ని బాగా ఆకలింపు చేసుకొని తదనుగుణంగా ఓడిన చోటనే గెలుపును తిరిగి చేజేక్కించుకొనే వరకు పట్టువదలని విక్రమార్కుల్లా పోరుబాట సల్పే అసలు సిసలు ప్రజానాయకులు,మాట మీద నిలబడే,విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే వీరి రాజకీయ చతురత,తమదైనా శైలిలో పావులు కదిపే విధానం, తీరు తెన్నులు ప్రత్యర్థి పార్టీ నాయకులకు ఏ మాత్రం అంతు పట్టనిది! అదే వీరిరువురి మంత్రదండం, వజ్రాయుధం కూడా!ఏమైనా వీరిరువురి ఆదర్శ,స్ఫూర్తిదాయక నాయకత్వం వర్ధిల్లాలి మరో పదికాలాల పాటు వర్ధిల్లాలి అత్యంత దిగ్విజయంగా!జై జై జగన్! జై జై బుగ్గన!క్✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr