పనికోసం ప్రతిరోజూ కార్మికులు ఒక అడ్డాకు వస్తారు. పని దొరికితే సరే. దొరక్కపోతే అదే అడ్డాలో ఎంతోసేపు ఉండాల్సి వస్తుంది. ఈలోపు ఎండల నుండి కానీ వర్షాల నుండి కానీ వారికి రక్షణ ఉండదు. అందుకే వారికోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలు నిర్మిస్తామని మేడే సందర్భంగా కార్మికులకు సీఎం చంద్రబాబుగారు మాటిచ్చారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱