ShareChat
click to see wallet page

ప్రైవేట్ స్కూల్స్‌కు ‌దీటుగా టెన్త్ ఫలితాల్లో సగర్వంగా నిల'బడి'న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విద్యాశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను చదువు చెబుతున్న బడిలోనే తన పిల్లలను చేర్పించానని గర్వంగా చాటిచెప్పారు ఈ టీచర్. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలకే ప్రత్యేకమని.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱

514 వీక్షించారు
1 రోజుల క్రితం