బత్తలపల్లిలో ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి లోకేష్, ఆసుపత్రిలోని చిన్న పిల్లల వార్డులోకి వెళ్లి, అక్కడ తలసేమియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులను పరామర్శించారు. బాగా చదవాలని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలంటూ వారిలో ఉత్సాహం నింపారు.
#NaraLokesh
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్