ShareChat
click to see wallet page

బత్తలపల్లిలో ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి లోకేష్, ఆసుపత్రిలోని చిన్న పిల్లల వార్డులోకి వెళ్లి, అక్కడ తలసేమియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న పలువురు చిన్నారులను పరామర్శించారు. బాగా చదవాలని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలంటూ వారిలో ఉత్సాహం నింపారు. #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

313 ने देखा
2 घंटे पहले