ShareChat
click to see wallet page

కోదండ రామాలయానికి చెందిన వేదపండితులు ఈరోజు పులివెందులలోని నివాసానికి విచ్చేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణానికి సంబంధించిన ముత్యాల తలంబ్రాలు, పవిత్ర ప్రసాదాన్ని పండితులు అందజేశారు. #🟢వై.యస్.జగన్

723 వీక్షించారు
3 రోజుల క్రితం