ShareChat
click to see wallet page

జగన్ పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాం.. వైసీపీ వేసిన ట్రూ-అప్ ఛార్జీలను ట్రూ-డౌన్ చేశాం. రూపాయి కూడా కరెంట్ చార్జీలు పెంచకుండా, రూ.4,600 కోట్ల మేర భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరిస్తోంది. రూ.15,795 కోట్ల ఛార్జీల భారం పెంచకుండా ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్నాం. #ReNewComesToAP #RenewChoosesAP #ChooseSpeedChooseAP #ChooseAP #InvestInAP #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

518 వీక్షించారు
6 గంటల క్రితం