ShareChat
click to see wallet page

వైఎస్ చనిపోయినప్పుడు… వివేకా చనిపోయినప్పుడు లాభం పొందిన వ్యక్తి జగన్ ఒక్కరే… 2014లో తండ్రి మరణంతో సానుభూతి పొంది ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించాడు. 2019లో అధికారం కోసం సొంత బాబాయిని చంపారు. అధికారం దక్కించుకున్నారు. వివేకాను ఎవరు చంపారంటే రాష్ట్రంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. తండ్రి మరణంతో సానుభూతితో పార్టీ పెట్టారు… వివేకా మరణంతో సీఎం అయ్యారు. తండ్రి, బాబాయి చావులతో జగనే లబ్ధి పొందారు. ఇప్పుడు తల్లి, చెల్లి కూడా జగన్ అసలు నైజం గురించి చెబుతున్నారు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని తల్లి అడిగితే, తల్లిని కూడా బయటకు పంపిన నైజం జగన్ మోహన్ రెడ్డిది. #PsychoFekuJagan #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

543 ने देखा
10 घंटे पहले