ShareChat
click to see wallet page

45 ఏళ్లుగా ప్రజా సమస్యల కోసం టీడీపీ పోరాటం చేస్తూనే ఉంది. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు వచ్చినా ప్రజా పోరాటాలు ఆపలేదు. నరహంతకులు పీకలు కోస్తున్నా.. టీడీపీ కార్యకర్తలు తెలుగు దేశం జెండాను వీడలేదు. బాధితుల్నే నిందితులుగా చేశారు. అయినా టీడీపీ వెనకడుగు వేయలేదు. ప్రజాస్వామ్యం కోసం నిలిచింది. #Mahanadu2026#NaaTDPNaaBadhyata#SthreeShakti#TeluguDesamParty#నాతెలుగుదేశంనాబాధ్యత#ChandrababuNaidu #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

549 వీక్షించారు
2 రోజుల క్రితం