Rochish Sharma Nandamuru
473 views
ప్రజల సౌకర్యమే పరమావధిగా శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. 750 పర్యావరణ హిత విద్యుత్ బస్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్ నగరాల్లో కాలుష్య రహిత ప్రయాణాన్ని అందిస్తూ, సామాన్యుడి మెరుగైన జీవన ప్రమాణాలకు భరోసా కల్పిస్తోంది. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను 🪷