Rochish Sharma Nandamuru
626 views
17 days ago
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణం మోదీ ప్రభుత్వ చొరవతో జలకళను సంతరించుకోబోతోంది. ₹88.41 కోట్ల 'అమృత్' నిధులతో ప్రతి ఇంటికీ సురక్షిత జలం అందించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🧡 నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను🪷