#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺#వైకుంఠ ఏకాదశి#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి#🛕దేవాలయ దర్శనాలు🙏#🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి పాదాలు చెంత ఉన్న శ్రీనివాసమంగాపురం మహా క్షేత్రంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో నేడు (31.12.2025) వైకుంఠ ద్వాదశి సందర్భంగా పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా