YS Jagan Mohan Reddy
611 views
రాష్ట్ర ఆదాయం రాష్ట్ర ఖజానాకు చేరడం లేదు. అది పక్కదారి పట్టి చంద్రబాబు జేబుల్లోకి, కూటమి ఎమ్మెల్యేలకు, బినామీలకు వెళ్తోంది. దీనికి తోడు ప్రజాధనంతో చంద్రబాబు, నారా లోకేష్‌, పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢