కాంగ్రెస్ మంత్రుల అవినీతి దాహానికి బలైన పసివాడి జీవితం!
మేడారం అభివృద్ధి పేరుతో రేవంత్ సర్కార్ రూ. 250 కోట్ల భారీ కుంభకోణం
నాసిరకం పనులతో గద్దెల వద్ద రాతి కట్టడం కూలి పూజారి కుమారునికి తీవ్ర గాయాలు.. బాలుడి ఎడమకాలు పూర్తిగా తొలగింపు, కుడికాలికి రాడ్ వేయాల్సిన దుస్థితి రావడం అత్యంత బాధాకరం. ఈ పాపం ముమ్మాటికీ రేవంత్ సర్కార్ దే..!
#📽ట్రెండింగ్ వీడియోస్📱#🔹కాంగ్రెస్#🏛️రాజకీయాలు#📰ఈరోజు అప్డేట్స్#🆕Current అప్డేట్స్📢