విహారి
563 views
హిందూ ధర్మ ప్రచారంలో అర్చకుల పాత్ర కీలకం: టీటీడీ ఇన్ఛార్జి ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో 'అర్చక శిక్షణ' కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీటీడీ ఇన్ఛార్జి ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #శుభ బుధవారం #శ్రీ వల్లభనేని శివ కోటేశ్వరరావు గారి, కుటుంబ సభ్యులం అందరము, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.