JanaSena Party Telangana
491 views
👉🏻#NoGheeInTTDLaddu తిరుమల లడ్డూలో అసలు నెయ్యే లేదు! పవిత్ర తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే వినియోగించకుండా 68 లక్షల కేజీల కల్తీ కెమికల్ నెయ్యి వినియోగం. కోట్లాది మంటుంది శ్రీవారి భక్తుల విశ్వాసాలను మంట కలిపి, వారి ఆరోగ్యాన్ని గాలికొదిలేసి దాదాపు ₹250 కోట్లు దోచేసిన @YSRCParty నాయకులు, గత TTD పాలక మండలి సభ్యులు. తిరుమల పవిత్రతను కాపాడండి అంటూ గళమెత్తిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై విమర్శలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ నాయకులు. #SanatanaDharmaRakshaBoard # #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #😴శుభరాత్రి #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #✋బీజేపీ🌷