Rishi Priya
588 views
జగనన్న చేసిన మంచి ఇంకా ప్రజల్లో ఉందని చెప్పడానికి నిదర్శనం ఇది! పింఛన్ ఇచ్చింది జగన్ గారే. పేదల కోసం పని చేసిన ప్రభుత్వం కూడా అదే అంటూ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు వ్యాధులు వచ్చినా, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడు లేడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. #AndhraPradesh # #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్