సత్యప్రసాద్ దేశినీడి
396 views
జనసైనికులకు వీరమహిళలకు అండగా నిలిచేందుకు, వారి జీవితాలకు, కుటుంబాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో, వారిని కొత్తతరం నాయకులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి జనసేన పార్టీ అధినేత శ్రీ PawanKalyan గారు శ్రీకారం చుట్టారు. కేవలం సభ్యత్వం, ₹5 లక్షల ప్రమాద బీమా మాత్రమే కాకుండా, వారికి నాయకత్వ అవకాశాలు కల్పించే అవకాశాలు ఈ ఉద్యమి సభ్యత్వం కల్పించనుంది. పిఠాపురంలో ఇప్పటికే ప్రారంభమైన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా ఇప్పుడే మీ సభ్యత్వం నమోదు చేసుకోండి. #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు #😎మా నాయకుడు గ్రేట్✊ #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🟥జనసేన