Rochish Sharma Nandamuru
2.4K views
రాజధాని నిర్మాణం కోసం నిధులు విడుదల చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం 🔥🔥 ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణం కోసం మోదీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన ₹1,500 కోట్లలో ₹750 కోట్లు విడుదల చేయడంతో రాజధాని నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకున్నాయి. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను 🪷