📍👨⚖*ఇది ఘోర వైఫల్యమే!*
🔸ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యాన్ని సమర్థంగా నిర్మూలించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
🔸ఢిల్లీ కాలుష్యం కట్టడిలో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్
🔸9 టోల్ ప్లాజాల తాత్కాలిక మూసివేతకు సుప్రీం ఆదేశం
🔸బీఎస్-4 కన్నా తక్కువ స్థాయి కార్లపై ఆంక్షలు విధింపు.
❇️ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యాన్ని సమర్థంగా నిర్మూలించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తాత్కాలిక స్పందనలు కాకుండా దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది. ఢిల్లీ వాయు కాలుష్యంపై దాఖలైన పలు పిటిషన్లపై కోర్టు బుధవారం విచారణ జరిపింది.
#🆕షేర్చాట్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢