ఆవిష్కరణలు అభివృద్ధి కోసం చేస్తారు.
కానీ వైసీపీ మాత్రం తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి అపచారం తలపెట్టడానికి ఆవిష్కరణ చేశారు.
రసాయనాలు, పామాయిల్ తో నెయ్యి కాని నెయ్యిని కనిపెట్టి నైవేద్యంగా పెట్టారు.
#SanatanaDharmaRakshaBoard
#NoGheeInTTDLaddu
#TirumalaLaddu
# #🏛️రాజకీయాలు#📝జీవిత గుణపాఠాలు😊#✡జనసేనాని పవన్ కళ్యాణ్#🟥జనసేన#🗞పాలిటిక్స్ టుడే