JanaSena Party Telangana
589 views
ఆవిష్కరణలు అభివృద్ధి కోసం చేస్తారు. కానీ వైసీపీ మాత్రం తిరుమల వేంకటేశ్వరస్వామి వారికి అపచారం తలపెట్టడానికి ఆవిష్కరణ చేశారు. రసాయనాలు, పామాయిల్ తో నెయ్యి కాని నెయ్యిని కనిపెట్టి నైవేద్యంగా పెట్టారు. #SanatanaDharmaRakshaBoard #NoGheeInTTDLaddu #TirumalaLaddu # #🏛️రాజకీయాలు #📝జీవిత గుణపాఠాలు😊 #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🗞పాలిటిక్స్ టుడే