విహారి
544 views
23 hours ago
#అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది పారిశుధ్య లోపం లేని గ్రామాలే 'స్వర్ణాంధ్ర' లక్ష్యం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి కర్నూలు జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య లోపాలు లేని గ్రామాలే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పిలుపునిచ్చారు. శనివారం కల్లూరు మండలం పర్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన "జీరో-గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర" థీమ్ ర్యాలీలో కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు.