విహారి
444 views
బాధితులకు తక్షణ న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యం: అడిషనల్ ఎస్పీ అంకిత సురాన శ్రీ సత్యసాయి జిల్లా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో వేగంగా పరిష్కరించి, బాధితులకు అండగా నిలవడమే పోలీస్ శాఖ ప్రధాన ఉద్దేశమని జిల్లా అదనపు ఎస్పీ అంకిత సురాన తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమాన్ని నిర్వహించారు. #అందరు బాగుండాలి #అందరికి మంచి జరగాలి #మీలో ఉన్న మంచి మీమ్ములను కాపాడుతుంది #మీలో ధర్మాన్ని పాటించే గుణం కలిగి యుండాలి #గౌరవంగా గర్వంగా జీవించు గర్వం ప్రదర్శించకు