YS Jagan Mohan Reddy
634 views
లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తుంటే, వైవీ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో విచారణ కోసం సుప్రీంకోర్టు సీబీఐను రంగంలోకి దించింది. అయితే సీబీఐ నివేదిక తనకు అనుకూలంగా రాకపోవడంతో చంద్రబాబు ఇప్పుడు వన్ మ్యాన్ కమిషన్‌ను వేస్తారట. #🟢వై.యస్.జగన్ #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్