YS Jagan Mohan Reddy
1.2K views
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తమ చిన్నారితో వచ్చిన నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనా దేవి దంపతులు నామకరణం చేయాలని కోరారు. వారి కోరిక మేరకు చిన్నారికి మోక్షితా రెడ్డిగా నామకరణం చేయడం జరిగింది. #💬నవంబర్ 19th ముఖ్యాంశాలు🗞️ #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్