YS Jagan Mohan Reddy
4.3K views
చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పచ్చకామెర్లతో చనిపోయిన ఇద్దరు కురుపాం గిరిజన విద్యార్థులకి రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించి.. ప్రస్తుతం విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడటం జరిగింది. #🗞️అక్టోబర్ 10th అప్‌డేట్స్💬 #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🟢వై.యస్.జగన్ #🆕Current అప్‌డేట్స్📢