BJP నేతలు జైశ్రీరామ్ అంటే పై నుంచి డబ్బులు పడతాయా: కొండా సురేఖ
TG: BJP నేతలు మీటింగ్ పెట్టి జైశ్రీరామ్ అనడం తప్ప చేసిందేమీ లేదని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. 'జైశ్రీరామ్ అంటే పై నుంచి డబ్బులు పడుతున్నాయా? మనకేమైనా పథకాలు వస్తున్నాయా? ఏమీ రావడం లేదు. మోదీని తీసుకొచ్చి ఓ మీటింగ్ పెడతారు. హిందీలో 4 మాటలు మాట్లాడించి పంపుతారు. ఇక్కడున్న ఇద్దరు కేంద్ర మంత్రులు చప్పుడు చేయరు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరుమూసుకొని కూర్చుంటారు' అని ఫైరయ్యారు.
#🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #🗞పాలిటిక్స్ టుడే #👊పొలిటికల్ ఫైట్స్🎤