గోదావరి జిల్లాలు నేడు పచ్చని పంట పొలాలతో అలరారుతున్నాయంటే అందుకు కారణం సర్ ఆర్థర్ కాటన్ గారు. సముద్రంలో కలిసిపోతున్న వరద నీటికి అడ్డుకట్ట వేసి రాజమహేంద్రవరం సమీపంలో ధవళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించిన మహనీయుడు ఆయన. వ్యవసాయ, నీటిపారుదల రంగానికి ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మరువలేం. నేడు సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి సందర్భంగా నివాళులు.
#📅 చరిత్రలో ఈ రోజు #🟢వై.యస్.జగన్ #🔵వైయస్ఆర్సీపీ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢