Telangana Rakshana sena
1.7K views
2 months ago
ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు ఉన్న కూడా 64 నుంచి 75 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు.. దీన్ని అదునుగా తీసుకొని ప్రైవేటు యాజమాన్యాలు అడ్డొగోలుగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. #telangana #🔊తెలుగు చాట్‌రూమ్😍 #షేర్ చాట్ బజార్👍