#📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢
స్థానిక సంస్థల ఎన్నికలను త్వరలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హైకోర్టుకు నివేదిక అందజేసిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్...
*సమగ్ర కుటుంబ సర్వే పూర్తయ్యిందని, ఆ డేటాను శుక్రవారం నుంచి రెండు రోజులు గ్రామసభల ముందుంచుతామని తెలిపిన ఏజీ...*
ఈ నెల 24 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. బీసీల రిజర్వేషన్ ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్ త్వరలో నివేదిక ఇస్తుందని, ఆ డేటా ఆధారంగా ప్రభుత్వం త్వరలో ఎన్నికలను నిర్వహిస్తుందని వివరణ...
*పూర్తి వివరాలతో అఫిడవిట్ వేసేందుకు సమయం కావాలని కోరగా, అంగీకరించిన ధర్మాసనం విచారణను జులై 16కు వాయిదా వేసింది.*
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ ఆర్.రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది..
బీసీ జనగణన చేపట్టకుండా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నారని, ముందుకెళ్లకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు 2025 లో హైకోర్టులో పిల్...
*బీసీ జనాభాను లెక్కించి తదనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరిన శంకరరావు.....*
___________________________
*శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 2️⃣
👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇
______________________✍️
*ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇*
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/GLEFRjZEzc17SzBaKlBfdW?mode=ems_wa_c
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼