BRS Party
461 views
6 days ago
తెలంగాణకు, సొంత జిల్లాకు మరో జలద్రోహం చేసిన రేవంత్ 😡 కర్ణాటక, ఆంధ్ర నీటి దోపిడీపై కొట్లాడాల్సింది పోయి, తెలంగాణ వాటాలను అప్పనంగా ధారాదత్తం చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్! అధికారంలోకి రాగానే భీమా ఎత్తిపోతల పథకం నికర జలాల్లో కోతపెట్టిన రేవంత్‌ సర్కార్‌.. ఇప్పుడు రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌కు ఎసరు పెట్టింది. ఆర్డీఎస్‌ ఆయకట్టును ప్రశ్నార్థకం చేసేలా తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న రెండు బరాజ్‌లకు ఎన్వోసీ ఇచ్చింది. నిరుడు జూలైలో ఎన్‌వోసీ జారీ చేయగా, ఇప్పటికీ దాన్ని రహస్యంగా ఉంచిన రేవంత్ సర్కార్. #CongressFailedTelangana #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢