సంచలన ప్రకటన
కోల్కతాపై చేసిన వ్యాఖ్యల విషయంలో పాకిస్థాన్కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు: "55 ఏళ్ల క్రితం, పాకిస్థాన్ రెండు భాగాలుగా విడిపోయింది."
"ఒకవేళ వారు బెంగాల్పై కన్నేస్తే, పాకిస్థాన్ ఎన్ని భాగాలుగా విడిపోతుందో ఆ దేవుడికే తెలియాలి." 🔥
#🇮🇳దేశం#🗞పాలిటిక్స్ టుడే#🧓నరేంద్ర మోడీ#✋బీజేపీ🌷#👊పొలిటికల్ ఫైట్స్🎤