#🏛️రాజకీయాలు #🆕Current అప్డేట్స్📢 #tdp #TDP ✌️ Chandrababu Naidu #📽ట్రెండింగ్ వీడియోస్📱
రాజ్యసభ సభ్యులుగా నూతనంగా ఎన్నికైన శ్రీ సానా సతీష్ బాబు గారు ఈరోజు కాకినాడ గుడారిగుంటలోని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి స్వగృహం కి వచ్చి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా మునుపెన్నడు లేని స్థాయిలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ప్రగతిపై ఇరువురు చర్చించారు.
రాబోయే రోజుల్లో కూడా ఇదే సమన్వయంతో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని మరియు కాకినాడను అన్ని రంగాల్లో మరింత అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ఉమ్మడిగా ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు.