🌿🌼🙏శృంగేరి పీఠానికి శ్రీశ్రీశ్రీ ఉగ్ర నృసింహ భారతీ స్వామివారిని ఒక మహానుభావుడు పీఠాధిపత్యం చేశారు. 🙏🌼🌿
🌿🌼🙏ఆయన ప్రతిరోజూ ఉదయం కేవలం కాకరాకులే తినేవారు. అలా తిని 24 గంటలలో 20 గంటలు తపస్సు చేస్తే అణిమాది సిద్దులన్నీ ఆయనకు వసమైపోయాయి. 🙏🌼🌿
🌿🌼🙏ఒక సందర్భంలో అమ్మవారి సంపదను కొల్లగొట్టడానికి శత్రుసైన్యం శృంగగిరి వచేస్తున్నారంటే ఆయన బయటకు వచ్చి ఒకచోట నిలబడి 'నేను సన్యాసినీ... నేనేమి యుద్ధం చేస్తాను... 🙏🌼🌿
🌿🌼🙏ఈయన చూసుకుంటారు' అని ఒక గడప దగ్గరికి వెళ్లి ఒక మంత్రాన్ని పఠించారు.🙏🌼🌿
🌿🌼🙏వెంటనే దానిమీదకి గణపతి వచ్చి కూర్చున్నాడు. ఇప్పటికి ఆ గణపతిని ' తోరణ గణపతి' అంటారు.🙏🌼🌿
🌿🌼🙏మీరు శృంగేరీ పీఠంలోకి అడుగు పెట్టాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి🙏🌼🌿
🌿🌼🙏అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి లోపలికి వెడతారు. బయటకు వెళ్లాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. కొబ్బరికాయ కొట్టి బయటకు వెడతారు🙏🌼🌿
🌿🌼🙏ఆయన పైన కూర్చుని ఉండగా ఇన్నివేలమంది శత్రుసైన్యం శృంగేరిపీఠంలోకి వెళ్లలేకపోయింది🙏🌼🌿
🌿🌼🙏సనాతన ధర్మంలో శక్తి అంటే ఏమిటో చూపించారు. ఉపాసన అంటే ఏమిటో, అనుష్ఠానం అంటే ఏమిటో చూపించారు🙏🌼🌿
🌿🌼🙏వాళ్ళ శక్తి ముందు మిగిలిన శక్తులు నిలబడలేవు. ఆయన మహాపురుషుడు. అనితరసాధ్యమైన శక్తి సంపద పొందారు ... స్వస్తి🙏🌼🌿
ఓం గం గణపతయే నమః
_________________________________________
HARI 🙏✍🏻
_________________________________________
#🌅శుభోదయం #🙏ఓం నమః శివాయ🙏ૐ #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #పుణ్యక్షేత్రాలు