Ravula Bharath Reddy
1.4K views
20 days ago
పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా, కాక్‌ద్వీప్ నుండి వైరల్ అయిన వీడియో బీజేపీ ప్రచారం సందర్భంగా, టీఎంసీ గూండాలు తనను కొట్టడంతో వికలాంగుడిగా మారానని ఒక వృద్ధుడు ఆరోపిస్తూ, ‘దొంగల పాలన’కు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు... #🧓నరేంద్ర మోడీ #✋బీజేపీ🌷 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #రావుల భరత్ రెడ్డి🚩