పార్టీ అధినేతలంతా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో... కార్యకర్తలంతా వారి ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ లో. ఈ ఇద్దరినీ అనుసంధానం చేసింది ఒక ఆన్ లైన్ స్క్రీన్ మాత్రమే. అయినప్పటికీ యువనేత లోకేష్ గారి పిలుపును అందుకుని లక్షలాదిగా కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నారు. విజయవంతం చేసారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతోంది తెలుగుదేశం.
#🆕షేర్చాట్ అప్డేట్స్