Telangana Rakshana sena
3.7K views
5 days ago
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం వైద్యం అందించలేని స్థితిలో ఉన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారిని అంగవైకల్యానికి గురి చేశారు. - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత #telangana