sruthi
1.1K views
9 days ago
ఐదేళ్ళు నిరుద్యోగుల విలువైన కాలాన్ని నాశనం చేసింది చాలక, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పెడుతుంటే అడ్డుకోడానికి జగన్ 241 కేసులు వేయించాడు. అయినా డీఎస్సీ జరిగేసరికి తట్టుకోలేక కష్టపడి చదివి పరీక్షలు రాసి టీచర్ ఉద్యోగాలు సాధించిన వాళ్ళని డబ్బులిచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారు అంటూ అవమానిస్తున్నాడు. ఇది విని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీచర్లు. #YCPFakeBrathuku #AndhraPradesh #🟨నారా చంద్రబాబు నాయుడు #🟢వై.యస్.జగన్ #🟡తెలుగుదేశం పార్టీ #🟡నారా లోకేష్ #🟥జనసేన